2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిరోజు 23 సీట్లే వచ్చిన టీడీపీపై ఎందుకు దాడి చేస్తోంది. టీడీపీలో ప్రతి కార్యకర్త చేసే ఒక్కో విమర్శ పార్టీనే ఎందుకు కుదిపేస్తుంది? తెలుసా?
కారణం ఒక్కటే...
వైసీపీకి వచ్చిన ఓట్లు 1,56,83,592
తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 1,23,01,741
రెండిటికీ తేడా 33,81,851 మాత్రమే
అంటేకేవలం 16,90,926 ఓట్లు టీడీపీ వైపు మళ్లితే వైసీపీ పనిమటాష్.
సామాన్య జనం ఈ తేడా గురించి పట్టించుకోరు కాబట్టి వైసీపీ ఎందుకు టీడీపీకి భయపడుతుందో వారికి అర్థం కాదు.
కానీ వైసీపీకితెలుసు,16 లక్షల ఓట్లు అంటే కేవలం ఐదు ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లతో సమానం
సింపుల్ గా చెప్పాలంటే... కేవలం ఇసుక వల్ల ఇబ్బంది పడి ఉపాధి కోల్పోయిన కూలీలు తెలుగుదేశం వైపు తిరిగి తమ బతుకుమీద కొట్టిన జగన్ పై కోపంతో టీడీపీకి వేస్తే వైసీపీ పని మటాష్. అందుకే తెలుగుదేశం పార్టీని పాస్టర్లు కరోనాని తొక్కడానికి ట్రై చేసినట్టు నిష్ఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
#పెనమలూరు మండలం, #చోడవరం గ్రామంలో ఏఎన్ఎం గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి చుక్కా #రేణుక పై గత కొద్ది కాలంగా అధికార #వైకపా నేతలు #లైంగికంగా వేదింపులకు గురి చేస్తున్నారు...
వేదింపులు తీవ్రం కావడంతో #మండలాభివృద్ధి అధికారిణి దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోవడంతో, స్థానిక ఎమ్మెల్యే #పార్ధసారధి గారికి #లిఖితపూర్వకంగా న్యాయం చేయమని అభ్యర్ధిస్తే..
వేదింపులకుపాల్పడుతున్న #మృగాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, #రివర్స్ లో బాధితురాలిపైనే #బదిలీ వేటు వేశారు
#కోవిడ్ క్లిష్ట సమయంలో గ్రామ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించినందుకు #జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా గుర్తించి...
సెక్షన్ 120-బి రెడ్ విత్, 420, 409, 420, 468, 471, అవినీతి #నిరోధక చట్టం సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) కింద #కేసు నమోదు చేసింది. ఆయా సెక్షన్ల క్రింద నేరం
రుజువైతే నేరస్తుడికి ఈ క్రింది విధంగా #శిక్ష పడే అవకాశం ఉంది....
సెక్షన్ 420 దగా, #మోసం క్రింద నేరం #రుజువైతే ఏడేళ్ల వరకు #జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 409: #కుట్రపూరితమైన నమ్మక ద్రోహం క్రింద నేరం రుజువైతే యావజ్జీవం లేదంటే #పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు...
సెక్షన్ 477: #ఖాతాలను తారుమారు చేయడం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 468: #ఫోర్జరీ పత్రాలను #ఒరిజినల్ పత్రాలుగా చూపి మోసగించడం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల వరకు #జైలు శిక్ష విధించే అవకాశముంది.
*- తమ పార్టీ అండగా ఉంటుందని బాధితుడికి భరోసా ఇచ్చారు.*
★ విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్నగర్కు చెందిన ఎస్సీ యువకుడికి గుండు గీసి, దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే.
★ సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సినీనిర్మాత,బిగ్బాస్-2 ఫేమ్ నూతన్నాయుడి ఇంట్లో 4నెలల క్రితం బాధితుడు పనికికుదిరాడు
★ ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు.
★ తమ ఇంట్లో చోరీకి గురైన సెల్ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్నాయుడు భార్య గురువారం రాత్రి ఆ యువకుడిని ఇంటికి పిలిపించారు.
*బిగ్ బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబుతో సహా 20 మంది టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా...?*
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానులు బిల్లు చిచ్చు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం సంచలనంగా మారింది.
అమరావతి రాజధానిగా ఉండాలని కొద్దిరోజులుగా చంద్రబాబు తో సహా TDP, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బిల్లు ఆమోదం పొందడం.. జగన్ విశాఖ ను పరిపాలనా రాజధానిగా చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుండటంతో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
తాజాగా మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబు 20 మంది టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి నిర్ణయించారు. రేపు గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాలు అందించినట్లు సమాచారం.
ఆ తర్వాత అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేయడానికి చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అపసవ్య దిశలో నడిపిస్తున్నారు అనడానికి అనుమాన పడే అవసరం ఖచ్చితంగా లేదు అని చెప్పచ్చు!!
దీర్ఘకాలిక ప్రయోజనం ఉన్న ప్రోజెక్టులు రహదారులు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇలాంటివి ఏవి నిర్మాణం చెయ్యకుండా డబ్బులు ప్రజలకి ఉచితంగా పంచేసి ఓటు బ్యాంకు తయారు చేసుకుంటున్నారు!!
ఆటో వాళ్ళకి చేనేత వాళ్ళకి లాయర్లకి పాస్టర్లకి ఇమాములకు ఇలా సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఉచితంగా ప్రభుత్వ ధనం పంచి పెట్టడం ఎంత దుర్మార్గం అన్నది ఆలోచించాలి!!
చాన్నాళ్ళ క్రితం అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలను అవహేళనచేస్తూ మాట్లాడిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మగారు.. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించారు. ఆమెకు, తెలుగుదేశం మహిళా నేత అనితగారికి మాటకు మాట ఎలా జరిగిందో చూడండి
చాన్నాళ్ళ క్రితం అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలను అవహేళనచేస్తూ మాట్లాడిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మగారు.. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించారు. ఆమెకు, తెలుగుదేశం మహిళా నేత అనితగారికి మాటకు మాట ఎలా జరిగిందో చూడండి
చాన్నాళ్ళ క్రితం అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలను అవహేళనచేస్తూ మాట్లాడిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మగారు.. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించారు. ఆమెకు, తెలుగుదేశం మహిళా నేత అనితగారికి మాటకు మాట ఎలా జరిగిందో చూడండి
విజయసాయిరెడ్డికి పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లాక్కోవడం, విశాఖ, ఢిల్లీ బాధ్యతలు తప్పించడంతోపాటు ఆయన మనుషుల్ని సైడ్ చేస్తూ వచ్చారు. కేవలం విజయసాయిరెడ్డి మనిషనే కారణంగానే రఘురామకృష్ణంరాజుకి జగన్రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు.
దీంతో విజయసాయిరెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మిలాఖత్ అయి జగన్రెడ్డికి ఝలక్ ఇచ్చేందుకు రఘురామకృష్ణంరాజుని ముందుగా రంగంలోకి దింపారని సమాచారం. పార్టీలు మారడం రాజుగారికి కొత్త కాకపోయినా, ఎన్నికల సమయంలో విచిత్రంగా బిహేవ్ చేసిన రాజుగారు ఎంపీ అయ్యాక చాలా పరిపక్వంగా
కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కరోనా వైరస్ రాష్ట్రంలో రోజురోజుకూ ఉధృతం అవుతున్న సమయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ అవివేకం అవుతుందన్నారు.
ఈ సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడవద్దని ఆయన సూచించారు. ‘మొదట్లో ముఖ్యమంత్రి పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చాలని వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలు ట్రాక్టర్ల ర్యాలీలు, పాదపూజలు, సంబరాలు జరిపి జిల్లాల్లో వైరస్ వ్యాప్తిని పెంచారు. అనేక తిక్క చేష్టలతో రాష్ట్ర భవిష్యత్ దెబ్బ తీశారు. ఇప్పుడు విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయి.
రోజూ నీతి ట్వీట్లు వేసే విజయసాయిరెడ్డి ప్రజలప్రాణాలపై కోట్లు దండుకుంటున్నాడు. ఒక్క 108 టెండర్లలోనే 825 కోట్లు కొట్టేశాడు. ఇదెవరో సరదాగా ఆరోపించిన సంగతి కాదు.
ఏకంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విడుదల చేసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు లెక్కలు వేస్తే తేలిన అవినీతి సంగతి. 3 కోట్లు కొనుగోలులో గోల్మాల్ని అచ్చెన్నాయుడుకి అంటగట్టి అవినీతి అంటూ తన గోడెక్కి మరీ అరుస్తున్న విజయసాయిరెడ్డి
ప్రజలుప్రాణాలుకాపాడే అంబులెన్సులే పెట్టుబడిగా ఏకంగా 825 కోట్లుకొట్టేశాడు. బీజేపీ అధ్యక్షుడు విడుదల చేసిన లేఖలో పేర్కొన్న అంశాలు ప్రకారం 2018లో 108 అంబులెన్స్ల నిర్వహణ కాంట్రాక్టు భారత్ వికాస్ గ్రూప్ నకు ఐదేళ్లకు ఒక్కో అంబులెన్స్కి 1.31 లక్షలు కాంట్రాక్టుకి ఇచ్చారు
ఇవిగో పూర్తి ఆధారాలు.. ఇంతకు మించి, ఏమి చెయ్యగలరు అంటున్న జెసి పవన్ రెడ్డి
జెసి ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పై, జెసి పవన్ రెడ్డి స్పందించారు. ఈ రోజు పెట్టిన మీడియా సమావేశంలో, పూర్తి ఆధారాలు చుపించారు.
ఆయన మాట్లాడుతూ..
జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన జటాధరా ఇండస్ట్రీస్, చెన్నై కి చెందిన ముత్తు కుమార్ కంపెనీ గౌతం అండ్ కంపెనీ నుంచి 26 వెహికల్స్ కొనుగోలు చేసారు.
జటాధరా ఇండస్ట్రీస్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు డైరెక్టరే కాదు.
జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్న సంస్థకు చెన్నై కే చెందిన వ్యక్తీ వాహనాలు అమ్మితే , నాగాలాండ్ లో ఏజెంట్ రిజిష్టర్ చేశారు.
నాగాలాండ్ లో NOC వచ్చింది. మేము వెహికల్స్ కొనుకున్నాం. ఇందులో ఏదైనా తేడా ఉంటే అమ్మిన వాడిని, రిజిస్టర్ చేయించిన వాడిని, ఎన్ఓసి ఇచ్చిన వాడిని అరెస్ట్ చెయ్యాలి కానీ
ESI- మొత్తం ముగ్గురు డాక్టర్లు హయాంలో 975.79 కోట్లు విలువైన డ్రగ్స్, మెడిసిన్స్, సర్జికల్ ఐటమ్స్, ల్యాబ్ కిట్స్ etc కొనుగోళ్ళు జరిపారు. ( 975.79కోట్లనేది స్కాం కాదు).
ఆ 975.79 కోట్లలోనే ఒక 151 కోట్లు అదనంగా ఖర్చు పెట్టారనేది అభియోగం
ఆ 151 కోట్లలో కూడా, 7.9 కోట్లు Tele Health Services Ltd, Hyderabad అనే సంస్థకు ESI పీపుల్ పేమెంట్ చేశారనేది అభియోగం. దాన్ని అచ్చెన్నాయుడు గారికి లింక్ పెట్టారు.
ఎందుకంటే, అచ్చెన్నాయుడు గారు ఆ సంస్థ సర్వీసెస్ కూడా వీలుంటే కన్సిడర్ చేయండని ESI పీపుల్ కి లెటర్ ఇచ్చారు అప్పట్లో..
T.H.S. Ltd, Hyd సంస్థకీ అచ్చెన్నాయుడు గారికి సంబంధం లేదు. ఆప్రమోటర్ల పేర్లు ఇంటర్నెట్ లో చూడండి.
ఒక మంత్రిగా , G2B (Govt to Business commerce) లో భాగంగా ఆయన్ని పలు సంస్థలు సంప్రదించవచ్చు. ఏవైనా రిక్వెస్ట్ లెటర్స్ వస్తే ఆయన సంబంధిత శాఖలకి ఆ సంస్థలను లేఖ ద్వారా రికమెండ్ చేయవచ్చు
👉 ఇసుక దొరక్కకుండా చేసి, బ్లాక్ లో అమ్ముకుంటూ వేల కోట్ల స్కాం
👉 కరోనా కిట్లలో రూ.40 కోట్ల స్కాం
👉 గ్రావెల్, మట్టి తవ్వకాల్లో, వేల కోట్ల దోపిడీ
👉 ప్రతి పారిశ్రామికవేత్త దగ్గర నుంచి, ప్రతి నెల, జేటాక్స్ వసూలు
👉 కరోనాలో వాడిన బ్లీచింగ్ కోసం, రూ.70 కోట్ల స్కాం
👉 ప్రభుత్వానికి ఇచ్చిన మాస్కులు కొట్టేసిన నాయకులు
👉 గుడివాడలో గడ్డం గ్యాంగ్ - రూ.100 కోట్ల భూమి కబ్జా
👉 వైజాగ్ లో, ఏ2 భూ మాఫియా. బెంబేలెత్తిపోతున్న విశాఖ వాసులు
👉 తూర్పు గోదావరిలో మడ అడవులు నరికివేత.
👉 తూర్పు గోదావరిలో 600 ఎకరాల ఆవ భూముల స్కాం
👉 ఎల్జీ పాలిమర్స్ తో సెటిల్మెంట్
👉 గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షా పేపర్ లీక్ స్కాం
👉 కేంద్రం ఇచ్చిన వేల కోట్లకు లెక్క లేదు
👉 కరోనా విరాళాలు లెక్క లేదు
👉 సొంత కంపెనీ సరస్వతి పవర్స్ కు జీవిత కాలం నీతి కేటాయింపులు
TV5 ఛైర్మన్ గారు, మూర్తిగారి మీద ప్రశ్నించిన గొంతును నులిమేసే ప్రక్రియలో భాగంగా రాజద్రోహ నేరం మోపి CBCID కేసు బుక్ చేయగా, జంధ్యాల రవిశంకర్ గారి వాదనలతో అరెస్ట్ లు జరుగకుండా యాంటిసి పేటరీ బెయిల్ మంజూరు చేసిన గౌరవ హైకోర్ట్ న్యాయ స్థానం.. మరో చెంపదెబ్బ..
TV5 ఛైర్మన్ గారు, మూర్తిగారి మీద ప్రశ్నించిన గొంతును నులిమేసే ప్రక్రియలో భాగంగా రాజద్రోహ నేరం మోపి CBCID కేసు బుక్ చేయగా, జంధ్యాల రవిశంకర్ గారి వాదనలతో అరెస్ట్ లు జరుగకుండా యాంటిసి పేటరీ బెయిల్ మంజూరు చేసిన గౌరవ హైకోర్ట్ న్యాయ స్థానం.. మరో చెంపదెబ్బ..
TV5 ఛైర్మన్ గారు, మూర్తిగారి మీద ప్రశ్నించిన గొంతును నులిమేసే ప్రక్రియలో భాగంగా రాజద్రోహ నేరం మోపి CBCID కేసు బుక్ చేయగా, జంధ్యాల రవిశంకర్ గారి వాదనలతో అరెస్ట్ లు జరుగకుండా యాంటిసి పేటరీ బెయిల్ మంజూరు చేసిన గౌరవ హైకోర్ట్ న్యాయ స్థానం.. మరో చెంపదెబ్బ..
APలో ప్రభుత్వ భవనాలకు వేసే రంగుల విషయంలో ఇప్పుడు చాలా వరకు ప్రజల్లో కూడా అసహనం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయవద్దు అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ ఎంత చెప్పినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు
రంగులవిషయంలో హైకోర్ట్ వద్దన్నాతర్వాత కూడా సుప్రీం కోర్ట్ కి వెళ్లి అక్కడా చుక్కెదురైనా తర్వాత ఇంకో రంగు జతచేసి వేసి వేయటంతో హైకోర్టు తీవ్రంగా మందలించడంతో… హైకోర్ట్ వద్దు అని చెప్పింది అని మళ్ళీ సుప్రీం కోర్ట్ కి వెళ్లి… అక్కడ కూడా ఈరోజు తీవ్ర భంగపాటుకు గురైంది రాష్ట్ర ప్రభుత్వం
ఇలా ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకితిరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది మన ప్రభుత్వం.
తాజాగా హైకోర్ట్ ఇచ్చినతీర్పునే సుప్రీం కోర్ట్ కూడాసమర్ధిస్తూ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేయటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.రంగులు మార్చాలని చెప్పినా
*ఏపీ సర్కార్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయనున్న నిమ్మగడ్డ..!*
*ప్రభుత్వం ఎంత పట్టుదలకు పోతోందో… నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా.. అంతే పట్టుదలగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత ఆయన తాను బాధ్యతలు చేపట్టినట్లుగా ప్రకటించారు.
ఆ తర్వాత విజయవాడ ఎస్ఈసీ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. అయితే.. హైకోర్టు తీర్పు వల్ల ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం లేదనే వాదనను అడ్వకేట్ జనరల్ న్యాయసలహా ద్వారా ప్రభుత్వానికి అందించడంతో.. ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
రాత్రికి రాత్రి ఎన్నికల కమిషన్ కార్యదర్శిని కూడా మార్చేసింది. ఈ పరిణామాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్.. న్యాయపోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైకోర్టు కు వేసవి సెలవులు. వెకేషన్ బెంచ్ మాత్రం ఉంటుంది. ఆ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయాలా లేక…