తండ్రి అధికారం లో ఉండగా ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని సిమెంట్ ఫ్యాక్టరీ కడతాను అంటూ బయలు దేరి ఒక్క బస్తా సిమెంట్ కూడా ఉత్పత్తి చేయకుండానే సగం వాటాను ఫ్రెంచ్ కంపెనీ కి
2500 కోట్లకు అమ్మి నల్ల ధనాన్ని తెల్లగా చేసుకుని,
పరిటాల రవి గారిని చంపటం కూడా తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా పెంచుకువటం కోసమే.
ఇప్పుడు జరిగిన ఈ ద్రోహాన్ని,అన్యాయాన్ని, మోసాన్ని,అవహేళనను దేముడు కూడా కాపాడ లేడు
మనం ఈ వ్యధ నుండి, భాధ నుండి, బయటకు వచ్చి మన రైతులను,మహిళలను, చిన్నారులను కాపాడుకోవాలి అంటే ఒక తరం కష్ట పడాలి.