👉 కలియుగ వేంకటేశ్వరస్వామి ఆగ్రహం చెందడమేంటి.. ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారా.. దేవుళ్ళు ఆగ్రహం చెందితే ఏమి చేయగలము..
వారి ఆగ్రహాన్ని ఆపడం మానవ సాధ్యమా.?
అస్సలు సాధ్యం కాదు.
అలాంటి సంఘటనే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో జరిగింది.
👉 క్రీ.శ.1339లో జరిగిన స్వామివారి ఏకమూర్తి విగ్రహాన్ని ( ఉగ్ర శ్రీనివాసమూర్తి ) బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడవీధుల్లో ఊరేగించారట.
అప్పుడు ఒక అపవిత్రమైన ఘటన చోటుచేసుకుందని పురాణాల్లో ఉన్నాయి. మాఢావీధుల్లో
ఒక చిన్న నిప్పు కణికగా ప్రారంభమైన అగ్ని, జ్వాలగా మారి తిరుమల మాఢా వీధుల్లో ఒకమూల అగ్నిగుండంలా ప్రత్యక్షమైందట.
ఆ తరువాత వేగంగా మంటలు విస్తరించాయట. భక్తులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మాఢావీధుల్లోని ఆస్తులను ధ్వంసం చేసేసిందట ఆ అగ్ని.
అప్పుడు అక్కడున్న రాజులు, భక్తులు, పూజారులు,
సంగీతకారులు ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారట. అనూహ్య రీతిలో జరిగిన ఈ సంఘటనతో అందరూ ఆశ్చర్యపోయారట.
బ్రహ్మోత్సవాల్లో జరగని రాని తప్పు (విధానపరమైన లోపాలు) ఏదో జరగడం వల్లనే శ్రీవారే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా చేసి ఉంటారని పండితులు నిర్ణయానికి వచ్చి అదే విషయాన్ని అందరికి చెప్పారట.
ఇదంతా జరుగుతుండగానే ఒక్కసారిగా ఆలయం మహద్వారం ముందు ఒక భక్తుడు గట్టిగా అరుస్తూ కనిపించాడట.
👉 భక్తులారా.. అంటూ గట్టిగా అరిచారట. దీంతో ఆ భక్తుడిని చూసిన రాజులు, పండితులు మోకాళ్ళుపై కూర్చుని ఆ భక్తుడికి నమస్కారం పెట్టడం ప్రారంభించారట.
బ్రహ్మోత్సవాలలో
నా ఏకమూర్తి ( ఉగ్ర శ్రీనివాసమూర్తి) విగ్రహాన్ని ఊరేగించడం మంచిది కాదు.
పవిత్ర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో నా దేవేరులు లేకుండా ఎలా ఊరేగిస్తారు.
ఇవన్నీ మీకు తెలియదా.. ఇలా చేయడం ఇప్పటికైనా మానేయండి.
నా విగ్రహంతో పాటు ఏకమూర్తి విగ్రహాన్ని ఆలయంలో ఉంచాలని చెప్పారట.
👉 అంజనాద్రి పర్వతం వెనుక ( మలయప్పకొన లో ) మూడు విగ్రహాలు ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ఉత్సవాలు చేయండని భక్తుడిలోని స్వామివారు చెప్పారట.
ఆ సందేశం వినే లోపే అస్సలు విషయం అర్థమైందట భక్తులకు.
ఆ భక్తుడిలో ప్రవేశించింది సాక్షాత్తు తిరుమల వెంకన్నే అని భావించి ప్రణమిల్లారట.
అంతటితో భక్తుడి నుంచి స్వామివారు నిష్క్రమించాడు.
భక్తుని నుంచి స్వామి వెళ్ళగానే అప్పటివరకు విధ్వంసం సృష్టించిన అగ్నిగోళం తనంతట తానుగా అదృశ్యమై పోయిందట. దీంతో భక్తులు గోవిందా.. గోవిందా అంటూ గోవింద నామస్మరణలు చేశారట.
👉 ఆ తరువాత పండితులు అంజనాద్రి వెనుకకు వెళ్ళి గాలించగా ఒక రాతి
మాటున వెంకటేశ్వరస్వామి ఆయన దేవేరులు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు లభించాయట.
వాటిని కళ్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం వంటి సేవలకు ఉపయోగిస్తూ వచ్చారట.
👉 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విగ్రహాలనే ఆయా ఉత్సవాలకు ఉపయోగిస్తున్నారట. ఏకమూర్తి విగ్రహాన్ని
ఆలయంలో స్వామి పక్కనే పెట్టారట.
అందుకే బ్రహ్మోత్సవాలను నిర్వహించే సమయంలో ఆలయ పండితులు ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తుంటారు
అలా దొరికిన విగ్రహలే నేటి..మలయప్ప స్వామి విగ్రహం....🚩🌞🙏🌹
🙏ఓం నమో వెంకటేశాయా🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
నీ గెలుపే మా గెలుపు!
మాళవికా హెగ్డే కేఫ్ కాఫీ డే సిద్దార్థ్ భార్య. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కూతురు. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్దార్థ్ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు. భర్త పోయిన అంతులేని బాధలో, అప్పుల నడిసంద్రంలో
మాళవిక కేఫ్ కాఫీ డే సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో? ఎలా మొదలు పెట్టాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ మళ్లీ కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడింది. ఒకటిన్నర సంవత్సరం తిరగకుండా ఏడు వేల కోట్ల అప్పును మూడున్నర వేల కోట్లకు
తగ్గించగలిగింది. అంటే ఒకటిన్నర సంవత్సరంలో మూడున్నర వేల కోట్లు సంపాదించగలిగింది. ఇదే పనితీరుతో నడిస్తే బహుశా మరో ఒకటిన్నర సంవత్సరంలో మిగిలిన మూడున్నర వేల కోట్ల అప్పు కూడా ఆమె తీర్చేయగలదు. భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తానని, కేఫ్ కాఫీ డే ను లాభాల బాట పట్టించి ఉద్యోగులందరినీ
కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు : వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి,సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300నుంచి ఛార్జ్ చేస్తారు,తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా
మనిషికి 20ఛార్జ్ చేస్తారు మధ్యాహ్నం భోజనం,ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.
ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం 6గ" మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి వరహి అమ్మ దర్శనానికి వెళ్ళండి ఉదయం 9గంటలలోపే వారాహి అమ్మ దర్శనం ,ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు
,వారాహి అమ్మ గ్రామ దేవత ,అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది అమ్మ దర్శనం చేసుకొని ,విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి 2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు ,1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతి నీ దర్శించుకోవచ్చు, డుంది గణపతి గుడి లోపల ఉంటుంది ,
క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా........!!
సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు.
ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల
ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు.
పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది.
అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు.
ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత
వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టుమీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు.
అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా
ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.
మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.
పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.
అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.
ఉదాహరణకు కొన్ని చూద్దాం.
1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.
2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.
ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,
కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.
3.ధర్మపురి(తమిళనాడు)
మల్లికార్జునస్వామీ కోవెలలోన