అమరావతి కోసం రంగం లోకి దిగిన ఆధ్యాత్మికవేత్త లు గొట్టిపాటి సత్యవాణి చౌదరి , కొండవీటి జ్యోతిర్మయి చౌదరి
అమరావతి లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో?
- ఆధ్యాత్మికం ముసుగులో సత్యవాణి భూ ఆక్రమణల దందా.
- ఇప్పటిదాకా కబ్జా.. 520 ఎకరాలకుపైగానే. 1/n
- దీప్తిశ్రీ నగర్ను బుక్కపెట్టిన సత్యవాణి, అట్లూరి సుబ్బారావు.
పార్క్, స్కూల్, కమర్షియల్ స్థలాల్లోనూ అక్రమ లే అవుట్లు
ఆర్టీఐ సమాచారంతో బట్టబయలైన బండారం
శ్రీ శివబాలయోగి మహరాజ్ ట్రస్టు పేరుతో హుండీలు
- సత్యవాణి ఆధీనంలో ఉన్న స్థలాలన్నీ సర్కారువే: శేరిలింగంపల్లి తహశీల్దార్ వెల్లడి
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (టీ మీడియా): నోరు తెరిస్తే.. ఆధ్యాత్మికం, కాలు కదిపితే కబ్జా ఆమె స్టైల్.
శివ శివ అంటూనే గుడితో సహా లింగాన్ని మింగే ఘనురాలు
సీమాంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చి వందల ఎకరాల భూమిని సంపాదించడం ఎంత వీజీనో శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణిని
అడిగితే తెలుస్తుంది
సత్యవాణి సమైక్యసభలో చెప్పిన సుద్దులకు అధ్యాత్మికం మాటున నిర్వహించే దందాలకు ఏమాత్రం సంబంధంలేదని ఆమె గురించి అర్థమైపోతుంది
ధార్మిక క్షేత్రం మాటున సత్యవాణి అక్రమించిన సర్కారు స్థలం 520ఎకరాలపైమా సమాచారం.
మియాపూర్లో సత్యవాణి ఆక్రమించిన స్థలంలో ఒక చెరువు ఉండేదని..
ఇందు లో గ్రామస్థులు బతుకమ్మలు కూడా వేసేవారు
సత్యవాణి ప్రవేశం తర్వాత ఆ స్థలంలో మియాపూర్ వేరేవారెవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని
వనభోజనాలు నిర్వహించుకునేందుకు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారినే అనుమతిస్తారని వాపోతున్నారు.
సత్యవాణి శిష్యురాలు సరళారాణి ఈ విషయాన్ని ‘టీ మీడియా-టీ న్యూస్’కు వెల్లడించారు.
ఈ స్థలంలో ఏర్పాటుచేసిన శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ప్రాంగణంలో శివాలయం, సాయిబాబా మందిరం, సరస్వతి దేవాలయం, విజయదుర్గాదేవీ మందిరాలు నిర్మించారు. దేవాలయాల్లో హుండీలు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజడమే
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఆంధ్రాప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) రాష్ట్రంలో అనేక భారీ పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడి ప్రతిపాదనల క్లియర్ చేసింది. సమావేశంలో @ysjagan భోగాపురంలో 90 ఎకరాల్లో అత్యాధునిక ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. @gudivadaamar 1/10
అల్యూమినియం ఫ్యాక్టరీని స్థాపించడానికి గతంలో వైజాగ్ జిల్లాలో సేకరించిన 985 ఎకరాల భూమిలో MSME పార్కును ఏర్పాటు చేయడానికి JSW అల్యూమినియం లిమిటెడ్ ప్రతిపాదనను SIPB ఆమోదించింది. JSW MSME ప్రతిపాదనతో ముందుకు వచ్చింది 2/10
వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ మొదటి దశలో 10 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా రూ. 7,210 కోట్ల పెట్టుబడితో 3 సంవత్సరాలలో కాపులుప్పాడలో 100 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. దీంతో 14,825 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది 3/10
డిమాండ్ అండ్ సప్లై
కార్పొరేట్లకు ఏకంగా 32 నుండి 22 % చేసి వాళ్ళను.
పెట్టుబడులు పెట్టమెంటే ఎలా పెడతారు ? కొనుగోలు దారుడు ఉంటే నే పెట్టుబడి పెడతారు?
అది బేసిక్ ప్రిన్సిపుల్ . @nsitharaman@PMOIndia@AmitShah
1, 2 పుటల అన్నం తినే వాళ్ళు ఎక్కువ 3 పుటల తినే వాళ్ళు తక్కువ ఉన్న దేశం భారత దేశం . కాబట్టి పేదలు, మధ్యతరగతి కీ పరోక్ష పన్నులు తగ్గించాలి . income tax slab lo మినహాయింపులు ఇవ్వాలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు లో కూడా పేద వల్ల కోసం 2/ 3 బోగీలు తక్కువ ధరకు కేటాయించాలి.
చంద్రబాబు దావోస్
దావోస్. ఏటా జనవరిలో ఈ పేరు ఏపీ వ్యాప్తంగా మారుమోగుతుంటుంది ఎందుకంటే ఏటా క్రమం తప్పకుండా జనవరిలో చంద్రబాబు దావోసు వెళ్తుంటారు
ఫ్లైట్ఎక్కగానే @bbcnewstelugu@Telugu360@Mirchi9@vkjourno@murthyscribe కూల మీడియా ప్రతి అరగంటకు ఒక కథనాన్ని కట్టకట్టి వదులుతుంది 1/n
*లక్షల కోట్ల పెట్టుబడులను దావోసులో మూటకట్టుకుని వస్తున్నారని చెవిలో స్టోరీలు దావోస్ సమ్మిట్లో చంద్రబాబుపైనే అందరి దృష్టి అని, *చంద్రబాబును చూడగానే బిల్గేట్, సత్యనాదెళ్ల భావోధ్వేగానికి గురయ్యారని,
గడ్డ కట్టే చలిలోనూ @ncbn
టీడీపీ అనుకూల పత్రిక చలికోటుపై కథనం . @Telugu360
ఆంధ్రప్రదేశ్లో పచ్చమీడియానే ప్రపంచమీడియాగా వర్ధిల్లినంత కాలం @ncbn దావోసు డబ్బా ఎదురులేకుండా మోగింది.
చంద్రబాబు లేకుంటే దావోస్ సమ్మిట్కు సరైన కల ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులే ప్రత్యేకంగా ఆహ్వానించారని గతంలో @abntelugutv జనానికి చెప్పేది. *
రామోజీరావు మార్గదర్శి డబ్బుల్తో ఒక గుర్రం తెల్ల ఏనుగు కొన్నాడు.
ఆరోగ్యంగా బలిష్ఠంగా ఉన్న ఆ గుర్రం పై ఎగిరి కూర్చుని దూసుకుపోతున్నాడు రామోజీ, ఒక వీరునిలా!
జయించాలి, యుద్ధం చేసన్నా సరే, సాధించాలన్న కాంక్ష అతన్ని కుదురుగా వుండనివ్వడం లేదు. 1/n
కొండా మీద ఎక్కి ఆ ఎత్తు నుంచి కనిపిస్తున్న సువిశాలమైన ప్రదేశాన్ని పరికించి చూశాడు. విజయవాడ, హైద్రాబాద్ అనే చోట్ల కొన్ని పురాతన తండాలు వార్తా పత్రికలు పెట్టుకుని బతుకుతున్నాయి.
దూరంగా సముద్ర తీరాన వున్న విశాఖలో మండుతున్న నెగళ్ల చుట్టూ ఆటవిక తండాలు! 2/n
అక్కడ వార్తా పత్రికల సందడిలేదని గుర్తించాడు
వేల సైన్యమూ, విల్లంబులు లేకుండానే ఆ ప్రాంతాన్ని జయించవచ్చని ఇట్టే పసిగట్టాడు
ఉత్తరాంధ్ర వ్యూహ రచన సిద్ధం చేశాడు
చిన్న సైజు ఆర్మీతో రంగంలో దూకాడు
1974 ఆగస్టు 10వ తేదీ
ఈనాడు’ దినపత్రిక ప్రారంభం
కొన్ని నెలల్లోనే తొలి విజయం కేక పెట్టింది 3
ఆహార శాఖ మంత్రి నియోజకవర్గం లో ఆకలి చావులు
రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు - వైఎస్సార్
పాలమూరు లో రైతుల హత్యలు ఆకలి చావులు 1/7
రక్తం చిందిన రైతు గుండె
పోలీస్ స్టేషన్ ముట్టడించిన రైతులు కాల్పులు
రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు
అధికారుల సాక్షి గా రైతుల నిలువు దోపిడీ
ప్రాణాలు తరుక్కుపోతున్న రైతులు 2/7
బ్యాంకుల నిర్బంధ వసూళ్లకు బయపడి రైతుల ఆత్మహత్యలు
సమస్యల సాలెగూళ్ళలలో రైతన్నల విలవిల
కరెంటు బకాయిలు చెల్లించకుంటే ఆస్తుల జప్తు విద్యుత్హు వినయోగధారలు సదస్సు లో చంద్రబాబు
వ్యవసాయ రంగానికి విద్యుత్ సబ్సిడీ భరించలేము 3/7