How to get URL link on X (Twitter) App
►భారతీయ సామాజిక జన జీవనాన్ని బలోపేతం చేసే మన్ కీ బాత్, అందరి మనసులనీ జోడించే మాలలో దారం వంటిది.
►పర్యాటనలో పరిశుభ్రతతో పాటూ మనం Incredible India movement గురించి కూడా ఎన్నో సార్లు చర్చించాము.
►నేడు మనమ్ కొందరు మిత్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం : ప్రధాని మోదీ
►మన్ కీ బాత్ - అహమ్ నుంచి వయం వరకూ ప్రయాణం.
►ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొనే కార్యక్రమాలు, చేసే పనులు ఇలా ప్రజలతో కలిసి ఉండే అవకాశాలను ఎక్కువగా వస్తూనే ఉంటాయి.

🟥 చిరు ధాన్యాల ద్వారానే ప్రతీ ఒక్కరికీ పౌష్టికాహారం అందుతుంది
►ఇవన్నీ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రి ప్రత్యేకంగా మూడు విషయాలపై ప్రత్యేకంగా నొక్కిచెప్పారని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను.
♦ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి ‘పల్లె పడుచు’, ‘బంగారు సంకెళ్లు’, ‘ప్రేమ లీలలు’, ‘కులం లేని పిల్ల’, ‘ఎవరు దొంగ’ వంటి నాటకాల్లో అటు విలన్గా, ఇటు హీరోగా మెప్పించారు.
♦అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి కడపలోని అమీన్పీర్ దర్గాకు చేరుకుంటారు.
♦సుమారు 10విభాగాలకు సంబంధించిన ఈ జాబితాలో నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి.
✓ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి ప్రశ్నించారు.. జీవీఎల్ అడిగిన ఈ ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ సమాధానం ఇస్తూ...


🟥APSEC, ఇంధన మంత్రిత్వ శాఖ అందించిన “APస్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్-2022”లో 2అవార్డులను పొందిన @SCRailwayIndia
ఈ మేరకు సోమవారం నాలుగు పేజీల తన వివరణతో అనేక అంశాలను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తావించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై దురుద్దేశంతో కేసులు మోపిందని ఆరోపించారు. మనవర్ షో తర్వాత తాను ఒక వీడియోను విడుదల చేశానని రాజాసింగ్ తెలిపారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్ని సూర్య గ్రామంగానే గుర్తిస్తారన్నారు. ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు చెప్పారు.

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాకినాడ బలభద్రాపురంలో గ్రాసిమ్ పరిశ్రమ ప్రారంభం జరిగిన పరిసరాల్లో క్లోర్ ఆల్కలై పరిశ్రమలకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు. క్లోర్ ఆల్కలై ప్రక్రియలో కాలుష్యం లేకుండా కాస్టిక్ సోడా తయారవుతుందని ఛైర్మన్ కు వివరించారు.



APలోని వైజాగ్ లో అత్యధిక CGHS లబ్ధిదారులు ఉన్నారని, ఎనిమిదేళ్ల క్రితం ఉమ్మడి AP విభజన జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాద్లో నియమితులైన CGHS అదనపు డైరెక్టర్ మాత్రమే తెలంగాణతో పాటు APలో CGHS కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తున్నారని GVL కేంద్ర మంత్రికి అందచేసిన లేఖలో తెలియచేసారు.
శాసన సభా సమావేశాల్లో మొత్తంగా 15 అంశాలను లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అమరావతిలో అక్రమాల పేరిట కేసులు నమోదు చేస్తున్న వైనంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించింది.



ఈ సందర్బంగా రవిబాబు మాట్లాడుతూ @Tourism_AP