Vizag - The City Of Destiny Profile picture
Apr 27, 2023 13 tweets 2 min read
అమ్మ‌కానికి ఈనాడు, రామోజీ ఫిలింసిటీ...?

ఇండియ‌న్ కార్పొరేట్ స‌ర్కిళ్ల‌లో ఇప్పుడొక వార్త తీవ్ర సంచ‌ల‌నం రేపుతోంది. మార్గ‌ద‌ర్శి కేసుల నేప‌థ్యంలో రామోజీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది...

#EndOfRamojiRao #EndOfTDP Image మార్గ‌ద‌ర్శి కేసుల నుంచి ఎలాగైనా బ‌య‌ట‌ప‌డాల‌ని రామోజీరావు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌లే రామోజీ కోసం రాష్ట్రానికి సంబంధించి ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తులు బీజేపీ పెద్ద‌ల‌తో చేసిన ప్ర‌య‌త్నాలు కూడా స‌ఫ‌లీకృతం కాక‌పోవ‌డంతో ఏం చేయాలో తోచ‌క...
Dec 20, 2022 100 tweets 45 min read
📌 Thread

★ Thread On Industrial Progress Of Andhra Pradesh In Last 3.5 Years 🏭

#HBDYSJagan #YSJagan #InvestInAP #BuildAP #YSJaganMarkGovernance Image 16. #TCL New State-Of-The-Art TV Panel Manufacturing Unit At Vikruthamala of Yerpedu mandal near Tirupati

★ Investment : 1230 crore

• Jobs : 3200

• Ys Jagan Govt Alloted 139 Acres for this unit

• CM Ys Jagan Inaugurated this unit on June 23, 2022

#HBDYSJagan #InvestInAP


Image
Image
Image
Image
Dec 20, 2021 96 tweets 102 min read
Thread On Industrial Progress Of Andhra Pradesh In Last 2.5 Years

#HBDCMYSJagan #HBDYSJagan
#HBDManOfMassesYSJagan Image కొప్పర్తి సెజ్ - రాయలసీమకు పారిశ్రామిక మణిహారం !

6914 ఎకరాల్లో కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ని నిర్మిస్తుండగా.. 3155 ఎకరాల్లో మౌలిక వసతుల నిర్మాణం పనులు శరవేగంగా పూర్తయ్యాయి

ఈ నెల 23న కొప్పర్తి సెజ్ ను ప్రారంభించనున్న సీఎం

#HBDYSJagan #HBDCMYSJagan
#HBDManOfMassesYSJagan ImageImageImageImage
Jan 3, 2021 6 tweets 1 min read
ఆలయాల విషయంలో పోలీస్‌ శాఖ చర్యలివీ !

1. ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు
(అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టు)

2. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటు 3. రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్‌ చేసి మ్యాపింగ్‌ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు.

4. దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్‌ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు
Jan 3, 2021 17 tweets 3 min read
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు - ఎవరు అనేది మ్యాటర్ క్రిస్టల్ క్లీయర్ బాబాయి

1.జగన్ ప్రభుత్వంలో 14 నవంబర్ 2019న గుంటూరు దుర్గ గుడి ధ్వంసం అంటూ సోషల్ మీడీయాలో రచ్చ- అదే రోజు జగన్ అన్న ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సేవలు అందించేలా ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభం పేద పిల్లల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా చేసిన ప్రయత్నంగా చూడోచ్చు - గుడి ధ్వంసం అనేది పెద్ద బోగస్,గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాకే ఇక్కడ రోడ్ వైడినింగ్ చేశారు.. కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ
Dec 31, 2020 5 tweets 2 min read
#BhogapuramAirport

As Of Now @ysjagan Govt Released Rs.400 Crores Towards Bhogapuram Airport Land Acquisition

90% Land Acquisition Completed & CM #YSJagan To Lay Foundation Stone For Airport Construction Works In January 2021 Image Image
May 24, 2020 10 tweets 2 min read
తిరుమల తిరుపతి వెంకన్న ఆస్తులు వేలం...నిజాలు !

ఈ ఆస్తులు ఎలా వచ్చాయి ?

తిరుమల కి వచ్చే భక్తులు కొందరు తమకు వారసులు లేకపోవడం వలన, లేదా ఆస్తులు dispute ఉండటం వలన , లేదా మొక్కులు ఉండడం వలన వీలునామా రాసి హుండీలో వేస్తారు.. వాటిని పరకామణి లో లెక్కించి స్వామి వారికి ఏకాంత సేవలో ఆలయ అధికారులు వివరాలు చెబుతారు.

వీటిని legal opinion తీసుకుని కోర్టు కి వెళ్ళి తెచ్చ్కోగలమా లేదా అనేది నిర్ణయం తీసుకుంటారు..