How to get URL link on X (Twitter) App
ఆ నాటికి కడప చెన్నూరు సీమలో ఒక గ్రామంగా ఉండేది. రెజా కులీ / నేక్నాం ఖాన్ ఈ సీమకు వచ్చి ఇక్కడ ఒక గొప్ప పట్టణం నిర్మించాలని తలచి స్థానికులను పిలిచి పట్టణ నిర్మాణానికి అనువైన స్థలం చెప్పమని అడిగాడు. స్థానీకులు ఎవరికి తోచిన స్థలాన్ని వారు చూపించారు.

Halley's Comet is the only known short-period comet that is consistently visible to the naked eye from Earth, appearing every 72–80 years.Due to its intrinsic brightness, about one eighth of all comet sightings mentioned in historic records belong to Halley's Comet.
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
https://twitter.com/TeluguJambuDwip/status/1658744004752670720
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
https://twitter.com/cnfsdintrover2/status/1642037375672160256
ఎవరా గొప్ప బ్రాహ్మణుడు ?

అచ్యుతదేవరాయలతో సలకం వారి ఆడపడుచు వరదాంబిక వివాహం ఇతివృత్తంగా రాయబడిన ఆ కావ్యంలో తుళువ నరస నాయకుడి (కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల తండ్రి) దండయాత్రలో భాగంగా 'తుండీర దేశం'(కంచి రాజధానిగా కలిగిన తొండమండలం) వర్ణించే క్రమంలో 195 సంస్కృత అక్షరాలతో (428 రోమన్ అక్షరాలు)ఒకే పదం వాడబడింది.

కృష్ణదేవరాయలు - అచ్యుతదేవరాయల కాలం నాటి సామంత రాజు (పైన పేర్కొన్న బుక్కరాయల కంపరాయలకు సుమారు 200 సంవత్సరాల తరువాత వాడు).
గొప్ప పరాక్రమవంతులు. నీవు చిన్నవాడివి. అనవసరపు శౌర్య ప్రదర్శనకు యత్నించకుండా సమయోచితానుసారము కాలము గడిపితే మంచిది అని హితువు చెప్పగా ఆ మాటలగొకు నొచ్చుకున్న తిరువెంగళ హనాథరాజు కందనూరు గోపాలరాజుతో మీరు మమ్మల్ని బాలురుగా అనుకున్నప్పటికీ మీ వంటి వారికి శత్రువుల నుండి ప్రమాదం
వంటివి రాకుండా ఉండడానికి తమ తలను మోకాళ్ళను ఆ గుండుకు తాకించి చిన్నగా రుద్దుతారు అలా చేస్తే ఒంటినొప్పులు రావని ఉన్న నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. అలా అనేక శతాబ్దాలుగా భక్తులు తమ తల, మోకాళ్లు ఆ గుండుకు ఆనించి ఆనించి ఏర్పడిన గుంతలను మనం నేటికీ చూడవచ్చు. దీనికే మరొక కథ కూడా ఉంది
వేసుకుని అలా నేరుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వద్దకు వెళ్లి, రాత్రి అమ్మవారితో ఉండి తిరిగి ఉదయాన పాదాల మండపంలో చెప్పులు వదిలి నడుచుకుంటూ పైకి ఎక్కి అక్కగార్ల వద్ద బీగించెవి తీసుకుని సుప్రభాత వేళకు ఆనంద నిలయం చేరుకుంటాడట. అలా స్వామి కూడా కొండను చెప్పులు లేకుండానే ఎక్కుతాడని
It is dated Śōbhakṛt, Vaiśākha, śu. 15, written in Sanskrit language and Nāgarī characters of the 15th-16th century C.E.
వారు / వారి సామంతులు / వారి అధికారులు వేయించిన అనేక శాసనాలు నేటికీ సీమలో అనేక చోట్ల లభిస్తున్నాయి.
ఒక నాడు మాల్యవంతుడు ఈ వేటగాళ్లను పిలిచి తాను మాత్యేని కోట సమీపంలో ఒక గ్రామము నిర్మించదలచానని, మీరంతా వేట నిమిత్తం అరణ్యాలలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి, గ్రామం కట్టడానికి ఉత్తమమైన ప్రాంతం తనకు తెలియపరచమని వారిని అడిగాడు.
తరువాత కొంతకాలానికే సార్వత్రిక ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ఓడిపోయి జనతాపార్టీ గెలిచి, మొరార్జీ దేశాయి గారు ప్రధాని అవ్వడం జరిగింది. ఆ ఎన్నికలో నంద్యాల నుండి ఎన్నికై నీలం సంజీవరెడ్డి గారు లోకసభ స్పీకర్ గా ఎన్నుకోబడ్డారు.