Santhosh Viswakarma Profile picture
𝐅𝐨𝐥𝐥𝐨𝐰𝐞𝐫 𝐨𝐟 𝐒𝐚𝐧𝐚𝐭𝐡𝐚𝐧𝐚 𝐃𝐡𝐚𝐫𝐦 🚩𝐀 𝐏𝐫𝐨𝐮𝐝 𝐓𝐨 𝐁𝐞 𝐇𝐢𝐧𝐝𝐡𝐮🕉️ @Narendramodi 𝐅𝐚𝐧 #𝐉𝐚𝐲𝐉𝐚𝐠𝐚𝐧𝐧𝐚𝐭𝐡🚩
Nov 17, 2021 14 tweets 4 min read
అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం

👉మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది అప్పుడు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చెయ్యలి. (1/13) ఇది జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియ.

అయితే
👉వడ్ల నుండి డైరెక్ట్ బియ్యం తీస్తే వాటిని Raw Rice అంటారు. (పంట చేతికి రాగానే మనం ఇంటి దగ్గర గిండ్రి లో పట్టించుకున్నట్లు) ఇందులో నూకల శాతం ఎక్కువ మరియు మెత్తగా అవుతుంది అన్నం (2/13)