How to get URL link on X (Twitter) App
3. #Nelakondapalli_village

#UrimiVillage
but also to those who reside in far off places, consider this temple as one among the important and holy. This temple is being run by the government. In the records it is shown as a Hindu (known to them) is running this canteen, but the fact is that, a Muslim is running it.
One day, observed no one around, he broke a Goddess Maisamma idol with a stone.
It was explained that this feeling is a major cause of many of the present problems.
త్రిలింగదేశంగా పేరు పొందిన తెలుగు నేలకు చెందిన వారు గనుక త్రైలింగ స్వామిగా ప్రసిద్ధులయ్యారు.
గురుగోవిందసింగ్ 9 ఏళ్ల ప్రాయంలో తన తండ్రి తేజ్ బహదూర్ సింగ్ ని మతం మారడానికి అంగీకరించలేదు అనే కారణంతో ముస్లిం ఉన్మాద నాయకుడైన ఔరంగజేబు ఢిల్లీలో బహిరంగంగా తల నరికి చంపుతాడు. ఆ విషాదకర సంఘటన తర్వాత 9ఏళ్ల ప్రాయంలో సిక్కులకు పదవ గురువుగా గురుగోవింద్ సింగ్ గురు పీఠాన్ని అధిష్ఠించారు
తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన వీరు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. రాజోలు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తు వారి తీరిక సమయంలో ఎప్పటి నుంచో వారు నేర్చుకోవాలి అనుకుంటున్న వేదాలను అభ్యాసం చేయడానికి దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్లి వేదాలు నేర్చుకున్నారు.
1924 లో న్యాయవాద విద్య పూర్తిచేసి కలకత్తా హైకోర్టులో అడ్వకేట్ గా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం ఇంగ్లాండ్ కు పయనమై 1927 లో బారిష్టర్ పట్టా పొందారు. 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించబడి 1938 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
అటువంటి విపత్కర పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులను అసాధారణ సైన్యంగా తీర్చిదిద్ది వారిలో పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని నింపి ముస్లిం మతోన్మాదుల పీచమణచారు చత్రపతి శివాజీ మహారాజ్. స్వామి సమర్థ రామదాసు మార్గదర్శనంలో ఒకవైపు తన కంటే బలమైన సైన్యమున్న ఢిల్లీలోని మొగలు సైన్యం తోనూ,
ఒక చిన్న మర్రి విత్తనం నుంచి మహావృక్షం ఉద్భవించినట్లు డాక్టర్ జి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే మహావృక్షం ఉద్భవించింది. ఆ మహా వృక్షపు నీడలో భరతజాతి సుమారు శతాబ్ద కాలంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది.
అతి చిన్న వయసులోనే సావర్కర్ ముగ్గురు సోదరులు గణేష్ దామోదర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ , నారాయణ దామోదర్ సావర్కర్ లు ఆ నాటి బ్రిటిషు క్రైస్తవ అరాచకపాలనలో భారతీయలు పడుతున్న కష్టాలకి చలించి తమ కుల దేవత అష్టభుజాదేవి మందిరం లో తమ దేహం లో ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం,
నారదుడు పూర్వజన్మలో దాసీ పుత్రుడు. అతని తల్లి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఊడిగం చేసేది, ప్రతి రోజు ఆమె వెంట యజమాని ఇంటికి వెళ్ళేవాడు నారదుడు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వేదవేదాంగాలను వింటూ తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస దీక్ష చేయడానికి ఆ ఇంటికి వస్తారు,
అమృత బిందువులు జారవిడిచింది అని చెప్తారు. అప్పటి నుంచి వారి శరీరానికి అన్న పానీయాల ఆవశ్యకత లేకుండా పోయిందని చెప్పేవారు. మన యోగ శాస్త్రములలో ""ఖేచరి ముద్ర"" గురించి చెప్పబడింది. ఖేచరి ముద్ర సిద్ధించిన సాధకులకు కపాలం నుంచి అమృత బిందువులు అంగిలి లోకి పడతాయని, వాటిని సేవించడం వల్ల
సకల ఔషధులకు నిలయమైన పాల కడలిని చిలికి అమృతాన్ని సాధించమని శ్రీ మహావిష్ణువు వారికి ఉపదేశం చేస్తారు.
అంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావాన్ని చాటిన భారత జాతీయ గీత రచయిత, నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరణాలకు నమస్కరిస్తున్నాము.
ఆయన రెండు సార్లు ఉత్తరభారతదేశం యాత్ర చేసి ఎన్నో పుణ్య క్షేత్రాలను దర్శించారు. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో ఉన్న బ్రహ్మకపాలంలో ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. ఎన్నో క్షేత్రాలలో తపస్సుని ఆచరించడమే కాక గంటల తరబడి ధ్యానం లో గడిపే వారిని చాలా మందికి తెలియదు.