తెలివి చంద్రబాబు సొత్తు కాదు.
తొలుత విజయవాడ దగ్గర్లో రాజధాని అని మీడియాలో రాంగానే.. అప్పటికే వున్న భూముల ధరలు మరింత ఆకాశాన్నంటాయి.
క్రిష్ణా వారధి కరకట్ట నుండి అమరావతి వరకు నేలల ధరలు మాత్రం తక్కువ వున్నాయి. #ఇంసైడర్ట్రేడింగంటే
హైదరాబాద్ & సికింద్రాబాద్ లెక్క విజయవాడ & గుంటూరు రెండూ ఒక్కటి అవుతాయి, మధ్యలో మేలేమో అని కొందరు,
క్రిష్ణా నది ఇటు కొంటే వాస్తు కలిసి వస్తుందని కొందరు,
అప్పటికే కలకత్తా వరకు వెళ్లే రహదారి భూముల సేకరణ జరగడం, దాని దగ్గర్లో మేలేమో అని కొందరు