1. పాంగాంగ్ సరస్సు వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది సరిహద్దుల్లో చుట్టూ హిమాలయ శిఖరాలు, సరస్సుపై మూడొంతుల పెత్తనం చైనాదే ఇన్నేళ్లూ, ఓ పావు వంతు ఇండియా కనుసన్నల్లో ఉంటుంది,
3. 1962 యుద్ధంలో, చైనా తన ప్రధాన దాడిని ప్రారంభించింది - చుషుల్ లోయకు ఆగ్నేయ మార్గంలో ఉన్న పర్వత మార్గం అయిన రెజాంగ్ లా నుండే,
5. 1999 లో, ఈ ప్రాంతం నుండి ఆర్మీ యూనిట్ను ఆపరేషన్ విజయ్ కోసం కార్గిల్కు తరలించినప్పుడు, భారతీయ భూభాగం లోపల సరస్సు ఒడ్డున 5 కిలోమీటర్ల రహదారిని నిర్మించే అవకాశాన్ని చైనా తీసుకుంది.
చైనా అది మాదే అంటోంది, దురదృష్టవశాత్తు భారతదేశం లో వేరే పార్టీ లు కు ఇది పట్టదు; చైనా గ్రేట్, చైనా మాటే కరెక్ట్ అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాయి
అసలు తగాదాలకు కారణమవుతున్న 4, 5 ఫింగర్స్ను మొత్తం స్వాధీనము చేసుకుంది, జెండా పాతింది, గైడెడ్ యాంటీ ట్యాంకు మిసయిళ్లను ఆ పర్వత శిఖరాలపై మొహరిస్తోంది.