శ్రీశైల ఘంటా మండపంలో లభించిన తామ్ర శాసనం

Śrīśailam copper plate grant of Kopaṇa,

This set of copper plate is recovered recently during the course of renovation work in Ghanṭā-maṭhaṁ at Śrīśailam, Kurnool district, Andhra Pradesh.
It is dated Śōbhakṛt, Vaiśākha, śu. 15, written in Sanskrit language and Nāgarī characters of the 15th-16th century C.E.

It records the gift of a village Yaḍadapura situated in Yalabarga for providing food offerings, burning perpetual lamp and conducting festivities to the god
Siddhēśvara in the village by the king Chāḷukya Kōpaṇāśraya, son of Satyapratāpa, grandson of Kōpaṇa, on the occasion of Vaiśākha Pūrnima. The villages Sōḍapalli, Balagere and Būdiguppa are mentioned as the boundaries of the gifted village.
They are probably administering from Koppala, in Karnataka.

Source: ASI

#సీమశాసనాలు #సీమచరిత్ర

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

రాయలసీమ ~ Rayalaseema Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @RayaIaseema

Feb 19
దేవబ్రాహ్మణ అగ్రహారాల సీమ - కమలాపురం

కడప జిల్లాలోని కమలాపురం మరియు కమలాపురం చుట్టుపక్కల చాలా ప్రధాన గ్రామాలు బ్రాహ్మణులకు, కవులకు లేదా ఆలయాలకు సర్వమాన్యాలుగా / అగ్రహారాలుగా ఇవ్వబడిన గ్రామాలు. వీటిల్లో అనేక గ్రామాలకు ఇప్పుడున్న పేరు కాకుండా దానసమయంలో ఇవ్వబడిన పేర్లు ఉండేవి -a 🧵
1. కమలాపురం-మండల/తాలూకా కేంద్రం

పుష్పగిరి క్షేత్రం ఉన్న కుసుమాచల పర్వతానికి పశ్చిమాన పాపాగ్ని పాగేరు అనే నదుల మధ్య ఉండే కమలాపురం గ్రామం పుష్పగిరిలో ఉన్న బ్రహ్మదేవ ప్రతిష్ట కమలేశ్వర స్వామికి పడితరానకు నడిచేది. పుష్పగిరిలోని కమలేశ్వర స్వామి పేరిటే ఈ ఊరికి కమలాపురం అనే పేరొచ్చింది
2. కోగటం / కోకటం

ఇతర పేర్లు : కమలాజీపురం, శఠగోపపురం

విజయ సింగ్ మహారాజు వకీలు కమలాజీ అనే అతను ఈ గ్రామాన్ని అగ్రహారంగా చేయించాడని అక్కడ స్థలీకులు చెప్పుకుంటున్నారు. కృష్ణదేవరాయల కాలంలో ఈ కూకటం గ్రామాన్ని అల్లసాని పెద్దనకి సర్వమాన్ని అగ్రహారంగా ధారపోసి ఇచ్చినాడు
Read 25 tweets
Nov 12, 2022
ఈ కార్తీక మాసం మీరు దర్శించడానికి సీమలోని కొన్ని ప్రసిద్ద ఆలయాలు

1. శ్రీశైలం, నంద్యాల జిల్లా
2. శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా
3. మహానంది, నంద్యాల జిల్లా
Read 11 tweets
Nov 7, 2022
పొన్నియిన్ సెల్వన్ - రాయలసీమ

చోళ చక్రవర్తి రాజరాజ చోళ / అరుళ్ మొళి వర్మన్ / పొన్నియిన్ సెల్వన్ జీవిత కథ ఆధారంగా ఇటీవల వచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ -1 / PS -1.

రాజరాజ చోళుడి సహా అనేక మంది చోళ చక్రవర్తులు రాయలసీమను పాలించారు. ఇక్కడి శివాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు.
వారు / వారి సామంతులు / వారి అధికారులు వేయించిన అనేక శాసనాలు నేటికీ సీమలో అనేక చోట్ల లభిస్తున్నాయి.

అయితే ఈ రాజరాజ చోళ / పొన్నియిన్ సెల్వన్ జేజి / నాయనమ్మ వైదుంబల ఆడపడుచు.

వైదుంబులు రాయలసీమ ప్రాంతాన్ని ముఖ్యంగా కడప, చిత్తూరు ప్రాంతాలను 9- 12 వ శతాబ్దాలలో ఏలినవారు.
ఒకప్పటి కడప - చిత్తూరు జిల్లాలలోని కలకడ, చిప్పిలి, పొత్తప్పి, ఆండపురం వీరి ప్రధాన పట్టణాలు. పొన్నియిన్ సెల్వన్ అబ్బ / తాత (తండ్రి సుందర చోళుడి తండ్రి) అరింజయుడు వైదుంబుల ఆడపడుచు కళ్యాణి అనే యువరాణిని పెండ్లాడాడు. అరింజయుడు, కళ్యాణి ల కుమారుడే సుందర చోళుడు (సినిమాలో ప్రకాశ్ రాజ్)
Read 4 tweets
Sep 5, 2022
'యాడికి' పట్టణానికి ఆ పేరేలా వచ్చింది ?

యాడికి -

భైరవకొండ సమీపంలోని మాత్యేని కోట అనే పేరు గల కొండ మీద మాల్యవంతుడు అనే మిక్కిలినేని కమ్మ నాయకుడు ఉండేవాడు. అతన్ని అండలో అనేకమంది వేటగాళ్లు ఉండేవారు. వారు ఉదయమంతా తలో దిక్కుకు వేటకు వెళ్లి, సాయంత్రం గ్రామం చేరేవారు.
ఒక నాడు మాల్యవంతుడు ఈ వేటగాళ్లను పిలిచి తాను మాత్యేని కోట సమీపంలో ఒక గ్రామము నిర్మించదలచానని, మీరంతా వేట నిమిత్తం అరణ్యాలలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి, గ్రామం కట్టడానికి ఉత్తమమైన ప్రాంతం తనకు తెలియపరచమని వారిని అడిగాడు.
వారు తామంతా వేటకు వెళ్లి, గ్రామం నిర్మించడానికి అనువైన ప్రాంతాన్ని వెతికి మాల్యవంతుడికి విన్నవిస్తామని చెప్పి తలో దిక్కూ వేటకు వెళ్లారు.

ఆ సాయంత్రం కిలారి నాయుడు అనే వేటకాడు తప్ప మిగతా వారంతా మాత్యేని కోట చేరుకున్నారు.
Read 9 tweets
Sep 5, 2022
'సైరా' సినిమాలో బాలుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని వారసులు లేని నొస్సం పాలేగాడు(నరసింహారెడ్డి తాత) జయరామిరెడ్డి దత్తత తీసుకున్నాడని, బ్రిటీషు వారి అరాచకాల గురించి నరసింహారెడ్డి జయరామిరెడ్డిని ప్రశ్నించి, మీరెందుకు వారిని ఎదురించట్లేదు అని అడిగితే, తెల్లవాళ్లు బలవంతులని
వాళ్లని ఎదురించలేక వారిచ్చే తవర్జీ (పెన్షన్) తీసుకోవాల్సి వస్తోందని జయరామిరెడ్డి చెప్తాడు.

చారిత్రకంగా ఈ రెండూ శుద్ధ తప్పులు.

1. జయరామిరెడ్డికి నరసింహారెడ్డి అని ఒక కొడుకు ఉండేవాడు. అతడిని నొస్సం నరసింహారెడ్డి అని అనేవారు. జయరామిరెడ్డి మరణాంతరం ఈ నొస్సం నరసింహారెడ్డి పాలేగాడు
అయ్యాడు. కనుక జయరామిరెడ్డికి వారసులు లేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని దత్తత తీసుకున్నారు అన్నది పూర్తిగా అవాస్తవం.

2. 1800లో సీమ బ్రిటీషు వారి చేతుల్లోకి వెళ్లగా, అంతకు చాలా సంవత్సరాల ముందే జయరామిరెడ్డి మరణించాడు. అంతే కాక 1846లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మరణించేనాటికి మధ్యవయస్కుడు
Read 4 tweets
Jul 19, 2022
Images of Gods and Goddesses from Rayalaseema - A compendium of 100 years old photos

రాయలసీమలోని దేవుళ్ల ప్రతిమలు - 100 సంవత్సరాల క్రితం నాటి ఫోటోల సమాహారం

నరసింహోద్భవం, అహోబిలం
ఉగ్రనారసింహ, అహోబిలం
యోగ నరసింహ, తిరుపతి
Read 17 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(