మన పూర్వీకులు దేవాలయాల చుట్టూ చాలా ఆర్ధిక కార్యక్రమాలు జరిగే విధంగా రూపొందించారు.💐💐
ఒక దేవాలయం నిర్మించాలంటే రాజులు ప్రజల ధనం ఖర్చు చేసి నిర్మించేవారు. అంటే అది ఆ ప్రాంత ఆర్థిక ప్రగతికి దీర్ఘకాల పెట్టుబడి అన్నమాట.
కొందరు రైతులు ఒక్క పూలు, పళ్ళు, తేనె (తయారుచేస్తే) వంటివి పండిస్తే, కొందరు రైతులు సీజన్లలో ధాన్యాలు
ఏదైనా వస్తువు వినియోగం చెందితే కానీ మళ్ళి ఉత్పత్తి
అలాగే డబ్బున్న జమీందారులు మొ. వాళ్ళు ఈ దేవాలయాలకు విరాళాలు, భూములు భారీగా ఇచ్చేవారు. ఈ భూములు తిరిగి
కొన్ని వందల సంవత్సరాలు కిందట కట్టబడిన కాశీ, మధుర, అయోధ్య, తిరుమల, పూరీ, తమిళనాడు లో కొన్ని వందల ఊర్లు ఇలాగే అభివృద్ధి చెందాయి. ఇన్ని వందల సం. ల నుంచి ఈ నాటికీ అవి
ఈ మధ్య కాలంలో తీసుకున్నా సుమారు 50/60 స.o.ల కిందట ఒక షిర్డీ, శబరిమల లాటి ప్రదేశాలు పెద్దగా ప్రాముఖ్యత గలవి కావు. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఆర్థిక కార్యక్రమాలు
అంటే హిందూ ధర్మంలో దేవాలయ వ్యవస్థ "growth centres" ని తయారు చేసేది. దీ వెనుక మూల సూత్రం హిందుత్వమే ఇదీ హిందు దేవాలయాల వలన సామాన్య జనాలకు, సంఘానికి ఉపయోగం.
అందుకే చెప్పండి, నాస్తికత్వం సమాజానికి ఎన్ని ఏమి ఉపయోగం.. ????🤔🤔