The difference between AP ministers and Babu followers and party members:
*🧘♂️సజ్జన సాంగత్యం🧘♀️*
🕉️🌞🌍🌙🌟🚩
ఒక రాజు నిండా నిండా ఆభరణాలతో అడవికి ప్రయాణిస్తున్నారు అడవిలో ఒక చెట్టు పైన ఒక 🦜చిలుక రాజు చూసి అందరూ రండి బాగా బంగారు ఆభరణాలు డబ్బులు ఉన్న మనిషి వస్తున్నాడు
రండి రండి అని అక్కడ ఉన్న బందిపోటులకు తెలియజేసింది.
అప్పుడు బందిపోటు రాజును వెబ్బండించారు .
రాజు ప్రాణ భయంతో పరుగు పెట్టాడు..
ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా.... ఆ చెట్టు పైన ఇంకో 🦜చిలుక అయ్యా పక్కన ఆశ్రమం ఉంది. గురువుగారు మంచి భోజనం పెడుతారు.
మీకు రక్షణ కల్గుగుతుంది అని చిలుక చెప్పిన మాటలను విని రాజు గురువుగారి దగ్గరకు వెళ్తాడు.
వెళ్ళగానే మంచి నీళ్ళ మంచి నీరు ఇచ్చి ,రుచికరమైన భోజనాన్ని పెట్టారు,సేధ తీసుకోమ్మని చెప్పారు. అప్పుడు రాజు గురువు గారితో ఇలా అన్నాడు.
మొదలు నేను బయలుదేరినప్పుడు ఒక 🦜చిలుక ప్రాణభయాన్ని కలిగించింది.
రెండవ చిలుక ప్రాణ రక్షణకు మార్గం చూపించింది.
రెండు చిలుకలే కదా వాటి గుణం ఎందుకు అలా ఉంది అంటే ???
గురువు గారి సందేశం :-
మొదటి 🦜చిలుక బందిపోట్ల మధ్యలో పెరిగింది.
రెండవ 🦜చిలుక గురువు ఆశ్రమంలో పెరిగింది.
మొదటిది దోచుకోవడం నేర్చుకున్నంది...
రెండవది ఆదరించటం నేర్చుకున్నంది....
అంటే మనం ఎలాంటి వారితో 🧘♂️సాంగత్యం చేస్తే అలాంటి గుణాలు కలుగుతాయి/అలవడతాయి....
🕉️🌞🌍🌙🌟🚩
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఒకాయన రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్ను పై అతని ముందు రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది.
ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని చడావసాగింది.. నిశ్శబ్దంగా!
"గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది...
"ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక
కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధి లో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.
"ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.
"ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు.
Interesting msg:👇
*శౌచం - ఇది అన్నిటి కన్నా శక్తి వంత మైన వాక్సిన్*
By
*_డా. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి_*
_వ్యవస్థాపక ఛైర్మన్,_ _శాంతా బయోటెక్నిక్స్ లి._
👌👌👌👌👌👌
ధర్మదేవత కున్న నాలుగు పాదాల్లో శౌచం ఒకటని ధర్మరాజు చెప్పాడు.
ఇది కలియుగం కాబట్టి తక్కిన సత్యం, అహింస, ఆస్తేయం వంటివన్నీ పోయి యిదొక్కటే మిగిలింది.
మనం ఆ పాదాన్నే గట్టిగా పట్టుకుని మనల్ని మనం కాపాడుకోవాలి.
శౌచం అంటే శుభ్రంగా వుండడం.
శరీరాన్ని, మనసును, చుట్టూ ఉన్న సమాజాన్ని అన్నిటిని పరిశుభ్రంగా వుంచుకోవడం.
ఇది అనారోగ్యాన్ని నిరోధించే ఉత్తమోత్తమ సాధనం.దీనికి మనం వాడేది నీరు. నీరు ఎక్కడుందా అని వెతుక్కుంటూ మానవాళి భూమంతా తిరగడంతోనే నదీతీరాల వెంబడి నాగరికతలు వర్ధిల్లాయి.
అందువలన మనం నదీ జలాలను కాపాడుకోవాలి. వాటిని పరిశుభ్రంగా వుంచాలి. శుద్ధి చేయ వలసిన నీటినే కలుషితం చేస్తే
"నాన్నగారు.! చదువుకున్న నేను ఉద్యోగం చెయ్యకూడదా.? అమ్మ కూడా పెద్ద చదువులు చదివింది, అయినా మీరు ఉద్యోగం చెయ్యనివ్వలేదు. పెద్దవదినని కూడా ఉద్యోగం మాన్పించారు ఎందుకని నాన్న" నిలదీస్తున్నట్లుగా ప్రశ్నించింది వైష్ణవి.
"బంగారూ..." కూతుర్ని ప్రేమగా అలానే
పిలుస్తారు చంద్రశేఖరం గారు.
"ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే పాతికేళ్ల కిందట మీ అమ్మకు, నాలుగేళ్ళ కిందట మీ పెద్ద వదినకు వచ్చింది. కానీ నా పెద్దరికానికి విలువనిస్తూ, మీ అన్నయ్యతో సహా అందరూ ఎదురు ప్రశ్నించలేదు. ఇప్పుడు అందరికీ ఒకేసారి వివరంగా చెప్తాను... ఇలా వచ్చి కూర్చోండి." అన్నారు
విషయం గంభీరమైనదిగా అనిపించి కొడుకులు ఇద్దరూ గోపాల కృష్ణ, వంశీకృష్ణ చేస్తున్న పని అక్కడికి ఆపుజేసి వచ్చి తండ్రి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. భార్య శైలజ, పెద్దకోడలు సుహాసిని ఎదురుగా చాప పరుచుకుని కూర్చున్నారు. వైష్ణవి నాన్నను చూసి. తండ్రి వడిలో తలపెట్టి కూర్చున్నది.
ఒక బ్రిటిష్ కల్నల్ సాబ్ తన సిపాయిలతో ఎక్కడికో వెళ్తుండగా పొరపాటున చూసుకోకుండా ... నేలబారున ఉన్న నూతిలో పడిపోయారు .... వెంటనే ఎలర్టయిన సైనికులు ఒక తాడు తీసుకొచ్చి కల్నల్ ని పైకి లాగుతున్నారు .... సచ్చిచెడి కల్నల్ నూతి పై అంచుకొచ్చేసరికి .... నిబంధనలు ఖచ్చితంగా పాటించే సిపాయిలు ..
ఎటెన్షన్ లోకి వచ్చి ... తాడు వదిలేసి కల్నల్ కి సెల్యూట్ చేసేసరికి ... కల్నల్ మళ్ళా నూతిలో పడిపోయాడు ....
ఇలా .... మూణ్ణాలుగుసార్లు .... తాడట్టుకుని
కల్నల్ పైకి రావటం ... ఆయన్ని చూసిన జవాన్లు శాల్యూట్ చేసే పనిలోపడి తాడొదిలేయటం .... దొరగారు మళ్ళా నూతిలో పడిపోటం చూసిన
చాలామంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు.. రూమ్ తీసుకోవటం..దర్శనం చేసుకోవడం.. ప్రసాదాలు తీసుకోవడం.. మొక్కులు తీర్చుకోవడం తిరుగు ప్రయాణం అంతే..
కానీ తిరుమల కొండమీద నంది సర్కిల్ దగ్గర లేపాక్షి ఎంపోరియం పక్కనే టిటిడి వారి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య ఆసుపత్రి ఉంటుంది
ఇక్కడ చాలారకాలైన ధీర్ఘకాలిక రోగాలకు చక్కనిఆయుర్వేద మందులు ఉచితంగా లభిస్తాయి..ఇదే పేరుమీద బయట కూడా దొరుకుతాయి కానీ ఈ టిటీడి ఆయుర్వేద మందులక్వాలిటీ రాదు ఎందుకంటే వీరి మందులు తయారు చేసే ఫార్మసీ సొంతంగా ఉంది శ్రీనివాస మంగాపురం వెళ్లేదారిలో..అడవిలో మూలికలు సేకరించి ఇవి తయారు చేస్తారు.
అలిపిరి దగ్గర ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఉన్నది.. ఇక్కడ రకరకాల దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా వైద్యం, మందులు కూడా ఉచితమే.. గతంలో శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వర్షం వచ్చేముందు, ఎవరైనా సిగరెట్ తాగిన.. అగర్బత్తి, సాంబ్రాణి పొగాకు విపరీతమైన తుమ్ములు ఊపిరి పీల్చటం కష్టంగా గత 15 సంవత్సరాల