"ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
C/N
అంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావాన్ని చాటిన భారత జాతీయ గీత రచయిత, నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరణాలకు నమస్కరిస్తున్నాము.
C/N
ఆ మహనీయులు పుట్టిన బెంగాల్ రాష్ట్రంలోని నేటి హిందువుల దుర్భర పరిస్థితులను చూస్తే, ఆ విశ్వకవి ఇప్పుడు జన్మించి ఉంటే తను రచించిన గీతాంజలి కి బదులుగా మృత్యు అంజలి రచించే వారేమో. మొన్నటి బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి హిందువుల దుకాణాలు లూటీ చేయబడ్డాయి,
C/N
హిందూ గృహాలు ధ్వంసం చేయబడ్డాయి, హిందూ స్త్రీలు మానభంగం చేయబడ్డారు, చాలామంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి హిందువులు చాలామంది దీనిని రాజకీయ కోణంలో చూస్తారు, కానీ బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చొరబడ్డ ముస్లింలు,
C/N
రోహింగ్యాలు ఈ దాడులలో కీలక పాత్ర వహించారనే సంగతి ఇక్కడి సెక్యులర్ హిందువు కళ్ళకు ఏ మాత్రం కనబడదు.
అక్కడి పరిస్థితులు ఇక్కడి వరకు రావడానికి ఎంతో కాలం కూడా లేదు, నీ సోదరులు చంపబడుతూ, నీ సోదరీమణులు మానభంగం చేయబడుతూ ఆ హత్యాకాండ నీ వరకు వచ్చే దాకా మొద్దు నిద్ర పోక.....
C/N
నేడే నీ దేశం కోసం, నీ ఉనికి కోసం పోరాడు. హిందుత్వం కోసం పోరాడే వ్యక్తులకు, సంస్థలకు మద్ధతుగా నిలబడు. ఈ దేశాన్ని విశ్వకవి కలలు కన్న జ్ఞాన ప్రవాహంలోకి తీసుకుని పోతావో లేక ఎడారి మతాల మృత విశ్వాసంలోకి తీసుకొని పోతావో నిర్ణయించుకో."
🙏🙏🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
"తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. చాలామందికి ఆయన కేవలం స్వాతంత్ర పోరాట యోధుడిగా మాత్రమే తెలుసు. ఆయన సంస్కృతం, జ్యోతిషశాస్త్రం, విలువిద్య మరియు మూలికా వైద్యం లో కూడా సిద్ధహస్తులు.
C/N
ఆయన రెండు సార్లు ఉత్తరభారతదేశం యాత్ర చేసి ఎన్నో పుణ్య క్షేత్రాలను దర్శించారు. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో ఉన్న బ్రహ్మకపాలంలో ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. ఎన్నో క్షేత్రాలలో తపస్సుని ఆచరించడమే కాక గంటల తరబడి ధ్యానం లో గడిపే వారిని చాలా మందికి తెలియదు.
C/N
సాధారణంగా మన దృష్టిలో సన్యాసి అంటే అన్నింటినీ త్యజించి ముక్కు మూసుకుని ఏదో ఒక మూల తపస్సు చేసుకునేవారనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఒకసారి చరిత్ర పరికించి చూస్తే చుట్టూ ఉన్న సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం.....