Images of Gods and Goddesses from Rayalaseema - A compendium of 100 years old photos

రాయలసీమలోని దేవుళ్ల ప్రతిమలు - 100 సంవత్సరాల క్రితం నాటి ఫోటోల సమాహారం

నరసింహోద్భవం, అహోబిలం
ఉగ్రనారసింహ, అహోబిలం
యోగ నరసింహ, తిరుపతి
అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు / పార్థసారథి, పుష్పగిరి
పాండురంగ, తిరుపతి
పాండురంగ, అహోబిలం
సుదర్శన / చకరత్తాళ్వార్, తిరుపతి
కిరాతార్జునమూర్తి, పుష్పగిరి
గణపతి, లేపాక్షి
అపర శివభక్తుడు భృంగి - శ్రీశైలం
నైరుతి - నైరుతి దిక్కు అధిస్తాన దేవుడు - అహోబిలం
వరుణుడు, లేపాక్షి
వాయుమూర్తి, లేపాక్షి
కుబేరుడు, లేపాక్షి
కాలహరమూర్తి, చంద్రగిరి
బాలకృష్ణుడు, పెనుకొండ

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాయలసీమ ~ Rayalaseema

రాయలసీమ ~ Rayalaseema Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @RayaIaseema

Jul 18
రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారి ఎన్నిక - విశేషాలు

ఫిబ్రవరి 11, 1977 భారతదేశ 5 వ రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆకస్మికంగా మరణించారు. అప్పటికి ఎమర్జెన్సీ ఇంకా అమలులో ఉంది. తాత్కాలికంగా నాటి ఉపరాష్ట్రపతి శ్రీ BD జత్తి గారు రాష్టపతిగా ప్రమాణస్వీకారం చేశారు.
తరువాత కొంతకాలానికే సార్వత్రిక ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ఓడిపోయి జనతాపార్టీ గెలిచి, మొరార్జీ దేశాయి గారు ప్రధాని అవ్వడం జరిగింది. ఆ ఎన్నికలో నంద్యాల నుండి ఎన్నికై నీలం సంజీవరెడ్డి గారు లోకసభ స్పీకర్ గా ఎన్నుకోబడ్డారు.
ఆ తరుణంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో అధికారపక్ష, విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఏకగ్రీవంగా భారతదేశ 6 వ రాష్ట్రపతిగా సంజీవరెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. అప్పటికే ఆయన 1969లో రాష్ట్రపతిగా పోటీచేసి ఆ ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Read 20 tweets
Jul 9
పులగం

రాయలసీమలో పులగం పేరు తెలియని వారు ఉండరు. శనివారాల్లో, పండగ దినాల్లో ( ముఖ్యంగా సంక్రాంతి పండుగకు) సీమ ఇండ్లల్లో ఎక్కువగా పులగం చేసుకుంటూ ఉంటారు. అందరూ సాధారణంగా చేసుకునే వంటకమైనా, పులగానికి చాలా పెద్ద చరిత్ర ఉంది.

పులాక అనే సంస్కృత పదము నుండి పులగము అనే పేరు వచ్చింది.
పులాకము అంటే అన్నపు మెతుకు అని అర్థము. పెసర పులాకము / పెసర పులగాన్నే సంక్షిప్తంగా పులగం అంటున్నారు. బియ్యానికి, పొట్టుతో కూడిన పెసరపప్పు (పెసర బేడలు) కలిపి చేసే అన్నమే పులగం. పులగాన్ని ముద్గాన్నాము లేదా ముద్గలాన్నాము అని కూడా అంటారు.
ముద్గలు అంటే పెసలు అని అర్థం. అందుకే పెసర పులగానికి ముద్గాన్నము అని కూడా పేరు. పిండిపదార్థం (carbohydrates) (బియ్యం) , మాంసకృత్తులు(preoreins) (పెసలు) కలగలిపి చేసే పులగం రుచిపరంగానే కాక, ఆరోగ్య రీత్యా కూడా శ్రేష్టమైనది.
Read 13 tweets
Jun 12
హిందూపురం - సూగూరు

రాయలసీమలోని ప్రముఖ పట్టణాలలో అతి నూతనమైన పట్టణాలలో ఒకటి హిందూపురం (పుట్టపర్తి కూడా ఆ కోవలోకే వస్తుంది). హిందూపురం ఏర్పడేకంటే ముందు అక్కడ 'సూగూరు' అనే ఊరు ఉండేది. 18వ శతాబ్దంలో మరాఠా సర్దారు మురారి రావు గుత్తి కోట నుండి పరిపాలన చేసే కాలంలో,
వారికి, మైసూరు సుల్తానులకు నిత్యం యుద్ధాలు జరిగేవి. రాజ్యరక్షణకు, మైసూరు సుల్తానులను ఎదుర్కొనేందుకు మురారి రావు తండ్రి సిద్ధోజి నేతృత్వంలో పెద్ద సైనిక పటాలంతో ఈ సూగూరు పరిసరాల్లో చాలా కాలం ఉండేదట. సైనికులకు అవసరమైన సేవలు అందించేందుకు అనేక వృత్తుల వారు కూడా సూగూరుకు వచ్చి ఉండేవారు
సిద్ధోజీ, అతని సైన్యం సూగూరును వదిలిపెట్టి వెళ్లినా, వారు అక్కడే స్థిరపడినారు. తరువాత గుంతకల్ - బెంగళూరు రైల్వే లైను హిందూపురం మీదుగా వెళ్లడం వల్ల, బెంగుళూరుకు సమీపంగా ఉండటం వల్ల, కాలక్రమేణా హిందూపురం / సూగూరు వాణిజ్య కేంద్రంగా ఎదిగి, పెద్ద పట్టణం అయ్యింది.
Read 5 tweets
Jun 11
రాయలసీమను పాలించిన కొన్ని రాజవంశాల చిహ్నాలు / లాంఛనాలు / పతాకాలు

1. రేనాటి చోడులు
2. బాదామి చాళుక్యులు
3. చోళులు
Read 9 tweets
Jun 10
*Vakuḷamāta temple inscription from Pērūru,Tirupati district,A.P*

This inscription is engraved on a rock in front of the gopura of Vakuḷamāta temple,Pērūru, Tirupati district, Andhra Pradesh.
It is written in Tamil language and characters and belongs to the 20th regnal year (1198 C.E) of Kulottuṅga Chola III

It is damaged and records the installation of the deities Añchādavinna(Kara)pperumāl and his wife (pirāttiyār) in the Añchādavinnakar temple of
Talaiyur-perur in Kudavūr-nādu of Tiruvēńgada kōttam, Jayańgondachōlamandalam by a certain person from Puliyūr kōttam.

#సీమశాసనాలు #సీమచరిత్ర

Source : ASI
Read 4 tweets
May 31
శ్రీకృష్ణదేవరాయల ఆగ్రహం - పుష్పగిరి అగ్రహారం

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక అదిశకంర పీఠం కడప జిల్లాలోని పుష్పగిరి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయ సముదాయం పుష్పగిరి. శైవమత కేంద్రంగా, నివృత్తి సంగమంగా, హరిహర క్షేత్రంగా, అదిశంకర పీఠంగా వెలసిల్లిన పుష్పగిరి ImageImage
ఒకప్పుడు నిత్యం వేదపారాయణంతో మారుమోరోగిన అగ్రహారం. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్రలోనూ, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి జీవిత చరిత్రలోనూ పుష్పగిరి అగ్రహారం ప్రస్తావన ఉంది.
వీరబ్రహేంద్ర స్వామి తన ప్రియశిష్యుడు సిద్దయ్య తో కలిసి పుష్పగిరి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని అవహేళన చేసిన పుష్పగిరి బ్రాహ్మణులు స్వామివారి ఆగ్రహానికి లోనయ్యి, వారి ఇళ్లు తగలబడ్డ తరువాత తమ తప్పు తెలుసుకుని స్వామికి శిష్యులుగా మారినట్టు బ్రహ్మంగారి చరిత్ర చెబుతుంది.
Read 14 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(