#శ్యాంప్రసాద్_ముఖర్జీ_స్మృత్యంజలి

🔸Please Read Full Thread🔸

"దేశ స్వాతంత్ర్య సంగ్రామ పోరాటానికి ఎంతో మంది జాతీయ నాయకులను అందించిన రాష్ట్రమైన బెంగాల్ లోని కలకత్తా నగరంలో 1901 వ సంవత్సరంలో జన్మించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ. అతని విద్యాభ్యాసం అంతా కలకత్తా నగరంలోనే జరిగింది.
1924 లో న్యాయవాద విద్య పూర్తిచేసి కలకత్తా హైకోర్టులో అడ్వకేట్ గా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం ఇంగ్లాండ్ కు పయనమై 1927 లో బారిష్టర్ పట్టా పొందారు. 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించబడి 1938 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
స్వాతంత్రోద్యమ కాలంలో బెంగాల్ లో పరిస్థితులు క్షీణించాయి. ముస్లింలీగ్ అండతో హిందువుల పై దారుణమైన అత్యాచారాలు, హత్యాకాండ కొనసాగింది. దోపిడీదారులైన ముస్లింలకు ప్రత్యేక దేశం నినాదంతో దేశవ్యాప్తంగా హత్యా రాజకీయాలకు తెరతీశారు ముస్లింలు.
ఆ సమయంలో బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా ముస్లిం దేశంగా ప్రకటించేలా ప్రయత్నాలు చేశారు,కానీ ఆ ప్రయత్నాలను శ్యాం ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విభజన ఏకపక్షంగా జరగకుండా వీరు ప్రారంభించిన ఉద్యమం బెంగాల్ ప్రాంతం పూర్తిగా పాకిస్థాన్లో విలీనం కాకుండా అడ్డుపడింది.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పశ్చిమ బెంగాల్ భారత్ లో ఉండడానికి ముఖ్యకారకులు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ నే. దేశ స్వాతంత్య్రానంతరం తొలి కేంద్ర మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు వీరు, కానీ జవహర్ లాల్ నెహ్రూ వ్యవహార శైలి కారణంగా,
పాకిస్తాన్ లో హిందువుల ఊచకోత ను కనీసం ఖండించలేని నెహ్రూ అసమర్థత కారణంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి 1951వ సంవత్సరంలో జనసంఘ్ పార్టీ ని స్థాపించారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కారణంగా జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే విధంగా షేక్ అబ్దుల్లా తో కలిసి
జవహర్లాల్ నెహ్రూ లోపాయికారి ఒప్పందాలతో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 370 ని తీవ్రంగా వ్యతిరేకించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ. ""ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిశాన్, దో విధాన్ నహీ చలేగా నహీ చలేగా"" అంటూ నినదించి ఉద్యమించారు. 1953 మే లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జమ్ము యాత్ర తలపెట్టగా....
అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వక ఆయన జమ్మూకాశ్మీర్ భూభాగంలో ప్రవేశించగానే అరెస్టు చేసి శ్రీనగర్ జైలుకు తరలించారు, ఆ తర్వాత చిన్న అతిథిగృహంలో నిర్బంధించారు. ముఖర్జీ అరెస్టు వార్త తెలిసి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి, జనం పెద్ద సంఖ్యలో జమ్ము బయలుదేరారు ,
కానీ ఈలోపే 1953 జూన్ 23న నిర్బంధంలో ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ అనారోగ్యంతో మరణించారనే వార్త ప్రభుత్వం తెలియజేసింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న వారు అనారోగ్యంతో ఎలా మరణిస్తారు అనే అనుమానం చాలా మంది వ్యక్తం చేసినప్పటికీ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ తల్లి స్వయంగా విచారణ కోసం
నెహ్రూ ని అభ్యర్థించినప్పటికీ వారి మరణం పై ఎలాంటి విచారణ కూడా నిర్వహించలేదు. వారి మరణం ఇప్పటికీ ఎన్నో అనుమానాలను కలిగిస్తూనే ఉంది. ఇలా దేశ స్వాతంత్య్రానికి పూర్వంమే కాక దేశ స్వాతంత్రం తరువాత కూడా దేశం కోసం, దేశ అస్తిత్వం కోసం,దేశ భూభాగం కోసం పోరాడుతూ మరణించిన మహానేత శ్యాంప్రసాద్
ఈ మధ్యకాలంలో ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి అర్పించిన నివాళి గా చెప్పవచ్చు.
ఇప్పటికీ మన ప్రభుత్వాలు దేశ స్వాతంత్ర పూర్వం వ్యవహరించినట్లు గానే ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ హిందువులను అణచివేస్తూనే ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో పంజాబ్ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని విభజిస్తూ వారికి ప్రత్యేక జిల్లాని కేటాయించడం దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
హిందువులందరూ ఈ పరిస్థితులు అన్నింటినీ అర్థం చేసుకుని ఈ దేశం మళ్లీ మతం పేరుతో ముక్కలు కాకుండా ఉండేలా దేశ వారసత్వ సంస్కృతి సాంప్రదాయాలు నిలబడేలా పోరాడవలసిన సమయం ఇది అని తెలియజేస్తూ మీ శివశక్తి "

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with ShivaShakthi

ShivaShakthi Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ShivaShakthiOrg

23 Jun
హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు

"వందల సంవత్సరాల ఇస్లామిక్ మతోన్మాద దోపిడీదారుల పాలనలో వేల సంఖ్యలో దేవాలయాలు ధ్వంసం కాబడ్డాయి, కోట్ల మంది భారతీయుల మాన, ప్రాణాలు దోచుకోబడ్డాయి.
అటువంటి విపత్కర పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులను అసాధారణ సైన్యంగా తీర్చిదిద్ది వారిలో పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని నింపి ముస్లిం మతోన్మాదుల పీచమణచారు చత్రపతి శివాజీ మహారాజ్. స్వామి సమర్థ రామదాసు మార్గదర్శనంలో ఒకవైపు తన కంటే బలమైన సైన్యమున్న ఢిల్లీలోని మొగలు సైన్యం తోనూ,
మరోవైపు బీజాపూర్ సుల్తాన్ ల తోను తనదైన రీతిలో పోరాటం చేసి విజయం సాధించారు.తనదైన యుద్ధ వ్యూహాలతో, గెరిల్లా యుద్ధ తంత్రాలతో 300కు పైగా కోటలను ధర్మ పరిపాలనలోకి తీసుకువచ్చారు ఆయన. భారతీయుల గుండెల్లో స్వాభిమాన జ్వాలలు రగిలించి, విదేశీ మతాల దాడులను, కుట్రలను, కుతంత్రాలను ఎదిరించి,
Read 7 tweets
21 Jun
#డాక్టర్_జీ_స్మృత్యంజలి

🙏🙏 Read Full Thread 🙏🙏

ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ప్రజా జీవితంలో అతను అలంకరించిన పదవిని బట్టి ఉండదు. చరిత్రలో అతను కలగజేసిన దీర్ఘకాలిక ప్రభావం, కాల క్రమంలో అతని ఉనికి యొక్క అవసరం మీద ఆధారపడి ఉంటుంది. Image
ఒక చిన్న మర్రి విత్తనం నుంచి మహావృక్షం ఉద్భవించినట్లు డాక్టర్ జి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే మహావృక్షం ఉద్భవించింది. ఆ మహా వృక్షపు నీడలో భరతజాతి సుమారు శతాబ్ద కాలంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది.
తను చదివిన వైద్యశాస్త్రం తో కొందరి రుగ్మతలను మాత్రమే పోగొట్టగలనని కానీ సామాజిక రుగ్మతలను పోగొట్టడం దానిని మించిన సేవ అని భావించిన డాక్టర్ జీ తన పూర్తి జీవితాన్ని భరతమాత చరణాలకు అర్పించారు. వీరు మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉగాది పర్వదినాన జన్మించారు.
Read 11 tweets
28 May
#సావర్కర్
#స్వాతంత్ర_వీర్_సావర్కర్

Father Of Hindutva గా ,
సుమారు 50 సంవత్సరాల పాటు భారత స్వతంత్రఉద్యమాన్ని, రాజకీయాలను ప్రభావితం చేసిన అనన్య సామాన్యుడు, హిందూ సమాజం ఐక్యత కి స్పష్టమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు సావర్కర్...
అతి చిన్న వయసులోనే సావర్కర్ ముగ్గురు సోదరులు గణేష్ దామోదర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ , నారాయణ దామోదర్ సావర్కర్ లు ఆ నాటి బ్రిటిషు క్రైస్తవ అరాచకపాలనలో భారతీయలు పడుతున్న కష్టాలకి చలించి తమ కుల దేవత అష్టభుజాదేవి మందిరం లో తమ దేహం లో ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం,
దేశ ప్రజల కోసం స్వాతంత్రం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు..ఆ ప్రతిజ్ఞ కి కట్టుబడి ప్రాణం పోయేంతవరకు తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో శిక్షలు అనుభవించి స్వాతంత్రం కోసం పోరాడారూ. ఆ ముగ్గురిలో ఒకరే వినాయక్ దామోదర్ సావర్కర్ ,
Read 20 tweets
27 May
#నారద_మహర్షి_జయంతి

"వాల్మీకి, వ్యాసుడు, శుక్రుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి ఎందరో మహాపురుషులను మహా భక్తులుగా మలచిన వాడే నారదుడు. సత్పురుషుల సాంగత్యం మనలను ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దిగలదు అనడానికి నారదమహర్షి జీవితమే ఉదాహరణ.
నారదుడు పూర్వజన్మలో దాసీ పుత్రుడు. అతని తల్లి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఊడిగం చేసేది, ప్రతి రోజు ఆమె వెంట యజమాని ఇంటికి వెళ్ళేవాడు నారదుడు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వేదవేదాంగాలను వింటూ తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస దీక్ష చేయడానికి ఆ ఇంటికి వస్తారు,
వారికి నారదుడు భక్తితో సపర్యలు చేస్తాడు.
దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదునికి ""ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని"" ఉపదేశించాడంతో పాటు జ్ఞాన బోధ చేస్తారు వారు, అవి అతని మనసులో బలంగా నాటుకున్నాయి. పాముకాటు కారణంగా తన తల్లి చనిపోయాక ఈశ్వరాన్వేషణ చేస్తూ.......
Read 6 tweets
26 May
#ప్రహ్లాద్_జానీ_స్మృత్యంజలి
(1929 - 2020)
#Read_Thread
గుజరాత్ రాష్ట్రం మెహ్సానా జిల్లాలోని చారదా గ్రామంలో వీరు జన్మించారు. ఏడు సంవత్సరాల వయసులోనే ఇంటిని వదిలి అడవులలో జీవించడానికి వెళ్లారు. 12 సంవత్సరాల వయసులో వారికి దుర్గాదేవి ప్రత్యక్షమై వారి కపాల కుహరంలో Image
అమృత బిందువులు జారవిడిచింది అని చెప్తారు. అప్పటి నుంచి వారి శరీరానికి అన్న పానీయాల ఆవశ్యకత లేకుండా పోయిందని చెప్పేవారు. మన యోగ శాస్త్రములలో ""ఖేచరి ముద్ర"" గురించి చెప్పబడింది. ఖేచరి ముద్ర సిద్ధించిన సాధకులకు కపాలం నుంచి అమృత బిందువులు అంగిలి లోకి పడతాయని, వాటిని సేవించడం వల్ల
శరీరానికి ఆకలి, దప్పికలు లేక శరీరం కృశించక తేజస్సు కలిగి ఉంటుందని తెలియజేయబడింది. యోగులు సుదీర్ఘకాలంపాటు శరీరానికి ఎటువంటి ఆటంకమూ లేకుండా తపస్సు చేయడం కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రహ్లాద్ జానీ కూడా వారి జీవితంలో ఎక్కువ సమయం తపస్సు లోనే గడుపుతూ గుప్తంగా జీవించేవారు.
Read 9 tweets
26 May
Read Thread

#కూర్మ_జయంతి

"విష్ణు భగవానుని దశావతారములలో రెండవది కూర్మావతారము. దూర్వాస మహర్షి శాప ప్రభావం చేత దేవతల శక్తి క్షీణించడం వల్ల అదే అదునుగా భావించిన అసురులు దేవతలతో యుద్ధము చేసి వారిని ఓడిస్తారు, దీంతో దేవతలందరూ తమని కాపాడమని శ్రీమహావిష్ణువుని వేడుకొనగా.... Image
సకల ఔషధులకు నిలయమైన పాల కడలిని చిలికి అమృతాన్ని సాధించమని శ్రీ మహావిష్ణువు వారికి ఉపదేశం చేస్తారు.

ఆ కార్యాన్ని సాధించడానికి వారి బలం ఒక్కటే సరిపోదు అని గ్రహించిన దేవతలు రాక్షసులతో సంధి కుదుర్చుకుంటారు. అలా దేవదానవులు ఇరువురూ కలిసి మందర పర్వతం కవ్వంగా చేసి,
వాసుకి త్రాడుగా మలచి క్షీరసాగర మథనం మొదలుపెడతారు. కానీ మందరపర్వతం పాల సముద్రంలో మునిగి పోసాగింది. దీంతో దేవతలందరూ ఆ దేవదేవుడైన శ్రీ మహా విష్ణువుని వేడుకొనగా తాను కూర్మావతారం ధరించి మందరపర్వతం సముద్రగర్భంలో మునిగిపోకుండా దాని బరువును మోస్తూ వారి కార్యాన్ని సుగమం చేసి దేవతలకు
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!

:(